ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలీ పోటీ చేయబోయేది అక్కడి నుంచే..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 10:36 AM

కమెడియన్ అలీకి సీఎం జగన్ బంపరాఫర్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో అలీ పార్లమెంట్ బరిలో పోటీకి దిగనున్నారు. ఈ ఎన్నికల్లో అలీ రాజమండ్రి టికెట్ ఆశించగా.. సీఎం జగన్ నంద్యాల బరిలో దింపాలని డిసైడ్ అయ్యారు.
నంద్యాల ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువ. అందుకే అలీని నంద్యాల నుంచి బరిలో దింపనున్నారు. త్వరలో ప్రకటించబోయే వైసీపీ జాబితాలో అలీతో పాటు మరికొంత మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com