ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్టీఏ మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటు!

national |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 01:07 PM

బీజేపీ సీఈసీ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై చర్చ జరిగింది. యూపీలో మిత్రపక్షాలకు బీజేపీ 6 సీట్లను కేటాయించింది. అప్నాదళ్, ఆర్‌ఎల్‌డీకి చెరో 2, నిషాద్ పార్టీకి, ఓంప్రకాష్ రాజ్‌భర్ పార్టీకి ఒక్కో సీటు కేటాయించింది.
అసోంలో అసోం గణపరిషత్‌కు 2, యూపీపీఎల్‌కు ఒకటి.. జార్ఖండ్‌లో AJSUకు ఒక సీటు ఇచ్చినట్లు సమాచారం. హర్యానా, తెలంగాణలో ఒంటరిగా పోటీచేస్తుండగా.. మిగిలిన చోట్ల క్లారిటీ రాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com