ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెంపు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 12:59 PM

కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు నేటి నుంచి పెరిగాయి. నేటి నుంచి 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.25.50 పెరిగింది. 14 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
ఈ ఏడాదిలో వాణిజ్య సిలిండర్ల ధరలు పెంచడం ఇది రెండోసారి. ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ల కొత్త రేట్లు రూ.1769.50 నుంచి రూ.1795కి పెంచారు. ఏపీలోని ఇదే స్థాయిలో పెరగ్గా ధర రూ. 1959గా ఉంది. ఇంకా హైద్రాబాద్ లో రూ.17 పెరిగి రూ. 2002 కి చేరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com