ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేనిఫెస్టోపై జగన్ కసరత్తు.. వాటికే ప్రాధాన్యత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2024, 12:06 PM

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మేనిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయంలో మేనిఫెస్టోపై చర్చించేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు.
ప్రతిపక్ష కూటమి సూపర్ సిక్స్‌కు తలదన్నేలా వైసీపీ మేనిఫెస్టో ఉండబోతున్నట్లు సమాచారం. కొత్త పథకాలతో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టోలో యువత, రైతులు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com