ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృత్రిమ మేధస్సు పవర్‌గా భారత్‌: బిల్‌ గేట్స్‌

national |  Suryaa Desk  | Published : Thu, Feb 29, 2024, 12:38 PM

హైదరాబాద్‌లోని ఇండియా డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ని ఏర్పాటు చేసి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా మైక్రోసాఫ్ట్‌ కో-ఫౌండర్‌ బిల్‌ గేట్స్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుకు పవర్‌గా భారత్‌ మారనుందని అన్నారు.
ఈ మేరకు భారత్‌కు చెందిన పలువురు ఇంజినీర్లు, మైక్రోసాఫ్ట్‌ ఐడీసీ ఎండీ రాజీవ్‌ కుమార్‌తో సమావేశమయ్యారు. ఇందులో పరిశోధన, అజూర్‌, విండోస్‌, ఆఫీస్‌, బింగ్‌, కోపిలాట్‌, ఏఐ అప్లికేషన్స్‌లో ప్రపంచస్థాయి ఉత్పత్తులను మార్కెట్‌కు అందించిందని కుమార్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com