ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుపతి ఎమ్మెల్యే సీటు ఎవరికో

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 27, 2024, 11:50 AM

తిరుపతి ఇన్ఛార్జ్ గా వైసీపీ భూమన అభినయ్ రెడ్డిని ప్రకటించింది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తొలి జాబితా విడుదల చేసినా తిరుపతి అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఆ రెండు పార్టీల నుంచి ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. జనసేన నుంచి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్తో పాటు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆశిస్తున్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ టికెట్ కోసం పట్టుబడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com