ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం సభకు స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 15, 2024, 02:40 PM

ఈనెల 26వ తేదీన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుప్పం పర్యటన ఖరారైన నేపథ్యంలో శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి గ్రామం వద్ద బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించి చిత్తూరు జిల్లా కలెక్టర్. ఎస్. షన్మోహన్ తో సీఎం ప్రోగ్రాం గురించి చర్చించిన ఎమ్మెల్సీ, చిత్తూరు జిల్లా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కుప్పం నియోజకవర్గ వై. కా. పా ఇంచార్జి కె ఆర్ జె భరత్, రెస్కో చైర్మన్ సెందిల్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com