ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండియాలో ఈ సీజన్ పెళ్లిళ్లపై సీఏఐటీ సర్వేలో నమ్మలేని నిజాలు

national |  Suryaa Desk  | Published : Tue, Feb 13, 2024, 02:54 PM

భారతదేశంలో పెళ్లిళ్లకు ఉన్న ప్రధాన్యత గురించి అందరికీ తెలిసిందే.! ఈ ఏడాది జులై 15 వరకు దేశం మొత్తం మీద జరిగే పెళ్లిళ్లు, వాటికి అయ్యే ఖర్చులు వంటి విషయాల గురించి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ వెల్లడించడం జరిగింది.
జనవరి 15 - జూలై 15 మధ్య సుమారు 42 లక్షల పెళ్లిళ్లు జరగనున్నట్లు "సీఏఐటీ" నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. ఈ పెళ్లిళ్ల కారణంగా దేశం మొత్తం మీద సుమారు రూ.5.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com