ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నూకాంబిక చైర్మన్ కొణతాల ను కలిసిన వైసిపి ఇన్చార్జ్ మలసాల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 11:38 AM

అనకాపల్లి నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్, జీవీఎంసీ 80, 81, 84 వార్డ్ ల జే. సీ. ఎస్ ఇంచార్జి కొణతాల మురళీకృష్ణ ను ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు.
మాజీ డీసీఎంఎస్ అధ్యక్షులు గంగుపాం నాగేశ్వర్రావు తో కలసి అనకాపల్లి గవరపాలెం లో గల మురళికృష్ణ దంపతులను స్వగృహంలోఆత్మీయ పూర్వకంగా కలిశారు. వారినిశాలువా, బొకే తో సత్కరించారు. తన గెలుపుకు సహకరించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com