ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ తీరుపై ధన్‌ఖఢ్ అసహనం

national |  Suryaa Desk  | Published : Sat, Feb 10, 2024, 02:28 PM

దివంగత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు కేంద్రప్రభుత్వం భారత్న ప్రకటించిన విషయమై రాజ్యసభలో మాట్లాడుతున్న సందర్భంలో విపక్ష సభ్యుల తీరుపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖఢ్ అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు కాంగ్రెస్ సభ్యుల తీరును తప్పుబట్టారు. వారితీరు చరణ్ సింగ్‌తోపాటు దేశంలోని ప్రతి రైతును అవమానించడమేనని, ఇందుకు సిగ్గుతో తలలు దించుకోవాలంటూ ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com