ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వేలో 9000 టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. ఈనెలలోనే నోటిఫికేషన్‌ విడుదల

Education |  Suryaa Desk  | Published : Sun, Feb 04, 2024, 10:28 PM

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 2,860 పోస్టులను భర్తీ చేయనున్నారు. కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఈ అప్రెంటిస్‌ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన అర్హతలు ఉన్నవారు ఫిబ్రవరి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com