ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'500 మంది మహిళలతో సంబంధం’.. కోర్టులో భార్య పిటిషన్‌

national |  Suryaa Desk  | Published : Thu, Feb 01, 2024, 11:00 AM

తమిళనాడుకి చెందిన ఓ మహిళ తన భర్తకు 500 మంది మహిళలతో సంబంధాలున్నాయంటూ మద్రాసు హైకోర్టు మధురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. మదురై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తంజావూరుకు చెందిన ఆర్తి తనకు వివేకరాజ్‌తో వివాహమైందని, సహజీవనం చేస్తున్నామని పేర్కొంది.
తన భర్త సెల్‌ఫోన్‌ను చూడగా అసభ్యకరమైన వీడియో కాల్ స్క్రీన్‌షాట్‌లు, అసభ్యకరమైన ఫోటోలు ఉన్నాయని గుర్తించినట్లు తెలిపింది. 500 నుంచి 1000 వరకు అసభ్యకర వీడియోలు ఉన్నాయని, వారందరితో సంబంధాలు ఉన్నాయని ఆమె తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com