ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేణుక ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్టకు మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 24, 2024, 02:25 PM

పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలో శ్రీరేణుక ఎల్లమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట, 2018 వ సంవత్సరంలో అప్పటి శాసనసభ్యులు బి. కె. పార్థసారథి నిధులతో నిర్మించిన ఈడిగ కమ్యూనిటీ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీసత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ అభ్యర్థి బి. కె. పార్థసారథిని బుధవారం ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com