ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత కోస్ట్‌గార్డ్ రెస్క్యూ ఆపరేషన్

national |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2024, 12:29 PM

పశ్చిమ బెంగాల్‌లో 400మంది భక్తులతో ప్రయాణిస్తున్న ఫెర్రీ బోట్.. గంగాసాగర్ పిలిగ్రిమేజ్ సమీపంలో నమ్‌ఖానా, కక్‌ద్వీప్ ఒడ్డుపైకి వెళ్లిపోయింది. దీనిని గమనించిన భారత కోస్ట్‌గార్డ్ సిబ్బంది వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
హోవర్‌క్రాఫ్ట్‌ల సహాయంతో భక్తులను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. ఇప్పటివరకు 140మందిని తరలించగా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. అయితే ఈ ప్రమాదానికి పొగమంచే కారణంగా తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com