ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నౌకలపై దాడులు.. భారత ప్రయోజనాలకు ముప్పే: జైశంకర్

national |  Suryaa Desk  | Published : Tue, Jan 16, 2024, 12:23 PM

ప్రస్తుతం ఇరాన్‌ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ హిందూ మహా సముద్రంలో ఇటీవల భారత్‌కు సమీపంలో నౌకలపై దాడులు జరిగాయి.
ఈ పరిస్థితులు ఆందోళనకరమైనవి. ఇవి భారత్‌ ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఈ గందరగోళ పరిస్థితి ఏ ఒక్కరికీ ప్రయోజనకరం కాదు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించడం అవసరం’’అని జై శంకర్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com