ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇటలీలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి

international |  Suryaa Desk  | Published : Sun, Jan 07, 2024, 12:18 PM

ఇటలీలో భారతీయ విద్యార్థి జనవరి 2న అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఝార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్‌భూమ్‌ జిల్లాకు చెందిన రామ్‌ రౌత్‌ ఇటలీలో ఎంబీఏ చదువుకుంటున్నాడు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు తల్లిదండ్రులు అతడికి ఫోన్‌ చేశారు. అతడు ఫోన్ ఎత్తకపోయే సరికి ఇంటి యజమానిని సంప్రదించారు. మరొకరి ఇంటి బాత్‌రూమ్‌లో రామ్‌ శవమై కనిపించాడని యజమాని తెలపడంతో వారు షాక్ కు గురయ్యారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com