ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్జునుడి కంటే ముందే భగవద్గీత విన్నదెవరో తెలుసా?

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 10:58 AM

పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడిని గీతోపదేశం చేశాడని చెప్తారు. అయితే, తన కంటే ముందే గీతోపదేశం చాలామందికి జరిగిందని తక్కువ మందికి తెలుసు.
మహర్షి వేద వ్యాసుని ఆదేశాల మేరకు వినాయకుడు మహాభారత గ్రంథాన్నిరచించారు. ఈ సమయంలో వ్యాసుడు వినాయకుడికి గీతా బోధన చేశాడు. అలాగే, వినాయకుడితో పాటు తన శిష్యులైన వైషాంపాయనుడు, జైమిని, పాలసంహితులకు మహాభారతంలోని లోతైన రహస్యాలను ఉపదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com