ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.91 వేల కోట్ల ఆదాయం టీనేజర్ల నుంచే..!

Technology |  Suryaa Desk  | Published : Mon, Jan 01, 2024, 10:23 AM

ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా కంపెనీలకు 2022లో 11 బిలియన్ డాలర్ల (సుమారు రూ.91వేల కోట్లు) ప్రకటనల ఆదాయాన్ని 18 ఏళ్లలోపు వారి నుంచే ఆర్జించాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ అధ్యయనంలో తేలింది.
స్నాప్ చాట్, టిక్ టాక్, యూట్యూబ్ వంటి సంస్థలు ఆర్జించిన ఆదాయంలో సుమారు 30-40 శాతం ప్రకటనల ఆదాయం, యువతరం నుంచే వచ్చిందని పరిశోధకులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com