ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మకరజ్యోతి ఉత్సవాలు.. తెరుచుకున్న శబరిమల ఆలయం

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Dec 31, 2023, 09:35 AM

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం మకరజ్యోతి ఉత్సవాల కోసం తెరుచుకుంది. 41 రోజుల మండల పూజ అనంతరం ఈ నెల 27న ఆలయ ద్వారాలను మూసివేయగా.. శనివారం సాయంత్రం శాస్త్రోక్త పూజలు నిర్వహించి ద్వారాలు తెరిచారు ఆలయ పూజారులు.
ఇక జనవరి 13న శుద్ధ క్రియ,14న బింబ శుద్ధ క్రియలు జరుగుతాయని ట్రావన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. 15న మకరజ్యోతి వేడుకను నిర్వహించున్నట్లు వెల్లడించింది. కాగా, భక్తుల కోసం జనవరి 20 వరకు ఆలయం తెరిచే ఉండనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com