ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2023, 11:28 AM

కేరళలోని ప్రఖ్యాత అయ్యప్ప స్వామి ఆలయం బుధవారం రాత్రి మండల పూజ అనంతరం తాత్కాలికంగా మూతపడింది. మకరవిలక్కు ఉత్సవాల్లో భాగంగా తిరిగి ఈ నెల 30న ఆలయ ద్వారాలను తెరిచి భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నారు.
అలాగే జనవరి 13న ప్రసాద శుద్ధక్రియ, 14న బింబ శుద్ధక్రియలను నిర్వహించనున్నారు. 15న మకరవిలక్కు వేడుకను జరపనున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com