ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2023, 08:40 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిసాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో లాభాల్లో ముగిసింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 304 పాయింట్లు లాభపడి 69,826 వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్లు పుంజుకుని 20,969 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.92%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (2.47%), ఇన్ఫోసిస్ (1.67%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.38%), యాక్సిస్ బ్యాంక్ (1.19%).
టాప్ లూజర్స్ : ఐటీసీ (-1.95%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.35%), బజాజ్ ఫైనాన్స్ (-1.15%), టాటా మోటార్స్ (-1.00%), నెస్లే ఇండియా (-0.73%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com