ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యాపిల్లలను చంపి రైల్వే డాక్టర్ ఆత్మహత్య!

national |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2023, 11:09 AM

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చెందిన ఓ వైద్యుడు తన భార్యాపిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్జాపూర్‌కు చెందిన అరుణ్ కుమార్ సింగ్ (45) గత నాలుగేళ్లుగా రైల్వే ఆస్పత్రిలో కంటి వైద్యుడిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అతను తన భార్య, ఇద్దరు పిల్లల తలలు పగులగొట్టి, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com