ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 08:06 AM

హిందూపురం రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోని పెనుగొండ రైల్వే స్టేషన్ సమీపాన రైలు పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు హిందూపురం రైల్వే ఎస్ఐ బాలాజీ నాయక్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పెనుగొండ రైల్వే స్టేషన్ సమీపాన రైలు కిందపడి సుమారు 45 సంవత్సరాల వయసు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి అక్కడికి వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని పెనుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com