ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపటినుండి ప్రారంభం కానున్న వారాహి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 30, 2023, 11:04 AM

జనసేన అధినేత  పవన్‌ కల్యాణ్‌ నాలుగో విడత వారాహి యాత్రకు సిద్ధం అయ్యారు. రేపు అనగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డలోని వీణాదేవి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభతో యాత్ర ప్రారంభమవుతుంది. నాల్గవ దశ యాత్ర 5రోజుల పాటు కొనసాగుతుంది. సభ అనంతరం పవన్‌ మచిలీపట్నం చేరుకుని 2,3 తేదీల్లో అక్కడే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 2న కృష్ణా జిల్లా జనసేన నాయకులతో సమావేశమవుతారు. 3న జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ఆర్జీలను స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com