ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అందుబాటులో ఎరువులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2023, 02:02 PM

బ్రహ్మంగారి మఠం మండల కేంద్రము లోని సోమిరెడ్డి పల్లె రైతు భరోసా కేంద్రాలలో రైతులకు కావాల్సిన ఎరువులు అందుబాటులో ఉన్నాయని సంభందిత గ్రామ వ్యవసాయ సహాయకుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎరువులు కావలసిన రైతులు తమ వెంట ఆధార్ కార్డు తీసుకొని రావాలని కోరారు. ముఖ్యంగా యూరియా అందుబాటులో వుందని తెలిపారు. రైతులందరు ఈ పంట నమోదు చేసుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com