ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయక ప్రతిమలు పంపిణీ చేసిన మంత్రి అంబటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 10:58 AM

సత్తెనపల్లి పట్టణం గాంధీ బొమ్మ సెంటర్లో, గార్లపాడు బస్ స్టాండ్ సెంటర్లో మట్టి బొమ్మల పంపిణీ కార్యక్రమం జరిగింది. సోమవారం 2000 మట్టి బొమ్మలు అందించినట్టు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు కొత్త రామకృష్ణ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అంబటి రాంబాబు వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ గత 9 సం. ల నుంచి మట్టి బొమ్మల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com