ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ8గా ఎంపీ అవినాష్ రెడ్డి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 09:21 PM

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని సీబీఐ స్పష్టం చేసింది. కోర్టుకు సమర్పించిన నివేదికలో అవినాష్‌ను ఏ8గా పేర్కొన్నారు. భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై దాఖలు చేసిన కౌంటర్‌లో సీబీఐ పలు విషయాలను ప్రస్తావించింది. హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో భాస్కర్ రెడ్డి, అవినాశ్ ల పాత్ర ఉందని తెలిపింది. విచారణను పక్కదారి పట్టించేందుకు తండ్రీకొడుకులు భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి నిరంతరం ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలున్నాయి.


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com