ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఉప్పరపాలెంలో పర్యటించనున్న మంత్రి రజిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 04:04 PM

యడ్లపాడు మండలం ఉప్పరపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం 5 గంటలకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజిని పాల్గొననున్నారు. కఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరు పాల్గొని జయప్రదం చేయాలని చిలకలూరిపేట వైసీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com