దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 142.43 పాయింట్లు లాభపడి 60,806.22 వద్ద, నిఫ్టీ 21.75 పాయింట్ల లాభంతో 17,893.45 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.52గా ఉంది. విప్రో, TCS, ICICI బ్యాంకు, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, కోటక్ మహీంద్రా బ్యాంకు షేర్లు లాభపడగా.. HCL, ఎంఅండ్ఎం, ITC, టైటాన్ షేర్లు నష్టపోయాయి.