కోవిడ్ లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పరాటగా సంఘం అభివృద్ధికి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి రోజా అన్నారు. గురువారం సూర్యలంక తీరంలో పెరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తీర ప్రాంతాల్లో పర్యాటక రంగానికి అనుకూలమైన సముద్ర తీరాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. పబ్లిక్ అండ్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ద్వారా అభివృద్ధి పనులను చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.