గర్భిణీ స్త్రీలకు గురువారం పౌష్టికాహారం అందిస్తున్నట్లు మాగులూరి ఫౌండేషన్ నిర్వాహకులు కృష్ణారావు తెలిపారు. పెదకూరపాడు లోని ప్రభుత్వ ఆసుపత్రిలో, ఫణిదం ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తామన్నారు. పలు గ్రామాల నుంచి గర్భిణీ స్త్రీలు పరీక్షల కోసం వస్తూ ఉంటారు. వారికి బలవర్ధకమైన ఆహారం అందించడమే ఫౌండేషన్ ధ్యేయమన్నారు. పెదకూరపాడు మండలం హుస్సేనగరం గ్రామానికి చెందిన మాగులూరి కృష్ణారావు అన్నారు.