ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ప్రతి గడపకు సంక్షేమ పథకాలు': ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 10:44 AM

వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రతి గడపకు సంక్షేమ పథకాలను అందిస్తుందని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. రణస్థలం మండలం సంచాం గ్రామంలో 150వ రోజు బుధవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని 242 గడపలకు ఎమ్మెల్యే వెళ్లి ప్రజా సమస్యలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com