ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్ ఎక్కడకి వస్తే అదే రాజధాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 03:31 PM

మూడు రాజధానులపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మాట్లాడుతూ.. విశాఖ నుంచే రాష్ట్ర భవిష్యత్తును మారుస్తామన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని కాబోతోందన్నారు. సీఎం స్వయంగా ఇక్కడ నుంచి పాలించ బోతున్నారన్నారు. మూడు రాజధానులపై బిల్లును రీఫిల్ చేశామని.. కొత్త బిల్లుతో వస్తామని గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ ఎక్కడకి వస్తే అదే రాజధాని అని పేర్కొన్నారు. రాజధానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేస్తుందన్నారు. ఏ ఒక్క ప్రాంతాన్ని విస్మరించబోమన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com