ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుండి కొత్త రూల్స్.. ప్రజలపై ప్రభావం

national |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 11:09 AM

ఫిబ్రవరి 1 నుండి ప్రజలపై ప్రభావం పడే కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. టాటా మోటార్స్ నేటి నుండి పెట్రోల్, డీజిల్ ప్యాసింజర్ వాహనాల ధరల్ని 1.2 శాతం వరకు పెంచింది. గోవాలో పర్యాటకులపై ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఫారినర్స్ ఫోటోలు తీస్తే రూ. 50 వేలు ఫైన్ పడనుంది. సుందరం ఫైనాన్స్ రూ. 2 కోట్లకు లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సైతం రుణ రేట్లు పెంచేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com