ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరైన కడప యంయస్పి నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 02:28 PM

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కడప జిల్లా నుండి యంయస్పి ఉమ్మడి జిల్లా కన్వీనర్ వెలగచర్ల శివయ్య మాదిగ, యంఆర్పియస్ జిల్లా కన్వీనర్ మానికింది వెంకటేష్ మాదిగ, విహెచ్ పి యస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నం చిన్నసుబ్బయ్య యాదవ్, యంయస్పి జిల్లా నాయకులు మతయ్య మాదిగ, రాజు మాదిగ, ముద్దునూరు గంగరాజు మాదిగ తదితరులు హాజరయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com