ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో మారుతీ సుజుకీ నుంచి ఈవీ కార్

Technology |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 01:52 PM

మారుతీ సుజుకీ త్వరలో తన సొంత ఈవీ కార్ వై 88 ను రిలీజ్ చేయనున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గుజరాత్ లోని మారుతీ సుజుకీ కంపెనీ తయారీ కేంద్రంలో ఈవీ వాహనాలను తయారు చేయనున్నారు. ఈ కార్లు 2025 లో మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కారు ధర రూ.13 లక్షల నుంచి రూ.15 లక్షల మధ్య ఉండొచ్చని చెబుతున్నారు. ఈ కారులో అధునాత ఫీచర్లు ఉంటాయని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com