ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రెడ్యం దంపతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 03:21 PM

రథసప్తమి పర్వదిన శుభవేళ శనివారం ఉదయం కడప నగర పరిధిలోని తిరుమల తొలి గడప దేవుని కడప లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని తెదేపా ఆవిర్భావ రాష్ట్ర సీనియర్ నేత, ఏపీఎస్ఆర్టీసీ మాజీ జోనల్ ఛైర్మెన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఆయన సతీమణి రెడ్యం లక్ష్మీ ప్రసన్న, తెదేపా మాజీ జిల్లా అధికార ప్రతినిధి కటారు కృష్ణ, ఆయన సతీమణి కటారు శివలక్ష్మి, కుమారుడు కటారు విమల్ కుమార్ లు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ నిర్వహకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com