ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్తహీనతతో బాధపడుతున్నారా?

Life style |  Suryaa Desk  | Published : Thu, Jan 26, 2023, 07:21 PM

మీరు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా? అయితే మనం తీసుకునే ఆహారం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నువ్వులను బెల్లంతో కలిపి ముద్దలా చేసుకొని తింటే రక్తహీనత తగ్గుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఐరన్ పుష్కలంగా లభించే తోటకూర, పాలకూర, మెంతికూరలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అలాగే మొలకెత్తిన పప్పుధాన్యాలు, విటమిన్-సి ఉండే ఉసిరి, జామ లాంటిలి తినాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com