ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు కడప దర్గాకు నారా లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 11:22 AM

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27న యువగళం పాదయాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నేడు మధ్యాహ్నం 1.45 గంటలకు ఎన్టీఆర్ ఘాట్ లో తాతకు నివాళులు అర్పిస్తారు. అనంతరం కడపకు వెళ్లి సాయంత్రం 5.15 గంటలకు అమీర్ పీర్ దర్గాను సందర్శిస్తారు. సాయంత్రం 6.30కి రోమన్ కేథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, 7 గంటలకు దేవుని గడపలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com