ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దోమల నిర్మూలనకు డ్రోన్ల వినియోగం

national |  Suryaa Desk  | Published : Sat, Jan 14, 2023, 09:19 AM
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పరిధిలో దోమల నిర్మూలనకు డ్రోన్లు వినియోగించనున్నట్లు మంత్రి కేఎన్ నెహ్రూ తెలిపారు. స్థానిక సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని జీసీసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రూ.81 లక్షలతో కొనుగోలు చేసిన 6 డ్రోన్లను కార్పొరేషన్ అధికారులకు మంత్రి అప్పగించారు. కాలువలు, కుంటల్లో డ్రోన్ల ద్వారా దోమల మందు పిచికారీ చేయనున్నట్లు చెప్పారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com