ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ తహసీల్దార్ నందిని కి సన్మానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 10, 2022, 10:38 AM

శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ ఐ గా విధులు నిర్వహిస్తున్న నందినికి డిప్యూటీ తహసీల్దార్ గా పదోన్నత పదవి రావడంతో డిప్యూటీ తహసిల్దార్ గా అమ్మడుగురుకు బదలిపై వెళుతున్న సందర్భంగా మండల ఎంపీపీ రమణారెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మంజుల, వైస్ ఎంపిపి నారాయణ స్వామి రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com