ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతరను విజయవంతం చెయ్యాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:04 PM

ఈనెల 7 నుంచి 17 వరకు జరగనున్న పైడమ్మ జాతర వాల్‌ పోస్టర్‌ను సోమవారం మంత్రి జోగి రమేష్‌ ఆవిష్కరించారు. అధికారులు, కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. వాల్‌ పోస్టర్‌ను శ్రీ విజయానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ టి.మధుసూదనరావు, ఝాన్సీ, కలంకారీ అధినేత పిచ్చుక కోటేశ్వరరావు సమకూర్చారు. ఈవో టి.వి.వి. మోహనరావు, వ్యవస్థాపక ధర్మకర్త తోట నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్‌ప్సన్‌ గరికపాటి చారుమతి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com