ట్రెండింగ్
Epaper    English    தமிழ்

16 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 08:25 AM
ప్రధాన నగరాలైన చెన్నై, ముంబై సహా 16 ప్రాంతాల్లో ఈడీ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో రూ.1.40 కోట్ల నగదు, కీలక దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులు, బంగారం, వజ్రాల నగల భాగస్వామ్య జమా పద్దులకు సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయనే ఫిర్యాదు మేరకు చెన్నైలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అక్రమార్జన సొమ్ముతో కొనుగోలు చేసిన రూ.30 కోట్ల విలువైన స్థిరాస్తులు గుర్తించినట్లు పేర్కొన్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com