ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ లాభాలో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 08:31 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలో ముగిసాయి. ఈ క్రమంలో మార్కెట్లు ఆల్ టైమ్ హై వద్ద ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211 పాయింట్లు లాభపడి 62,505 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు పుంజుకుని 18,563 వద్ద నిలిచింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : రిలయన్స్ (3.48%), నెస్లే ఇండియా (1.41%), ఏషియన్ పెయింట్స్ (1.38%), బజాజ్ ఫిన్‌సర్వ్ (1.22%), విప్రో (0.76%).


టాప్ లూజర్స్ : టాటా స్టీల్ (-1.22%), భారతీ ఎయిర్‌టెల్ (-1.10%), హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (-1.08%), హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ (-0.85%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.79%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com