ట్రెండింగ్
Epaper    English    தமிழ்

5వ డిస్ట్రిబ్యూటర్ కింద సాగవుతున్న వేరుశనగ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 28, 2022, 07:20 PM

సింగనమల మండలంలోని ఐదవ డిస్ట్రిబ్యూటర్ కాలువ కింద రబీ కింద భారీగా రైతులు వేరుశనగ పంటను సాగు చేస్తున్నారు. ఈసందర్బంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రైతుసంఘం మండల అధ్యక్షులు తరిమెల రంగారెడ్డి మాట్లాడుతూ కాలువకు నీరు పుష్కలంగా వస్తుండటంతో తరిమెల, నిదనవాడ, చింతమేకలపల్లి, గుమ్మేపల్లి, ఆనందరావుపేట, కల్లుమడి తదితర గ్రామాలలో రైతులు ఏక్కువగా టిసిజియస్ 1694 రకం వేరుశన పంటను సాగు చేస్తున్నారని తెలియజేశారు. ఈ ఏడాది ఎక్కువ శాతం మంది రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా వేరుశనగ పంట సాగు చేస్తుండడం సంతోషకర విషయమని తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com