అక్లాండ్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్ సాధించింది. భారత్ 50 ఓవర్లలో 306 పరుగులు చేసి 7 వికెట్లను కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 80, ధావన్ 72, గిల్ 50, సంజూ శాంసన్ 36, సుందర్ 37, పంత్ 15 పరుగులు చేశారు. న్యూజిలాండ్ టార్గెట్ 307 పరుగులు.