ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 11:51 AM

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లను టీటీడీ నేడు విడుదల చేయనుంది. ఇవాళ ఉదయం 10 గంటలకు దివ్యాంగుల దర్శనం కోటా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌ లో విడుదల చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకొనేందుకు వీలుగా ఈ ఉచిత‌ ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేస్తోంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు, ఐదేళ్లలోపు పిల్లల తల్లిదండ్రులకు టీటీడీ ప్రతి నెలా 2 రోజులు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. వెబ్ సైట్: https://tirupatibalaji.ap.gov.in/ .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com