ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విద్యార్థులకు అలర్ట్... త్వరలోనే నోటిఫికేషన్?

Education |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 11:42 AM

జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు అలర్ట్. వచ్చే వారంలోపే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 30 నాటికి పరీక్షల తేదీలు వెల్లడించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. జేఈఈ 2023 తొలి విడత జనవరిలోనూ, రెండో విడత ఏప్రిల్ లోనూ నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల ఓ ఫేక్ నోట్ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసిన నేపథ్యంలో అప్ డేట్స్ కోసం jeemain.nta.nic.in చూడాలని అధికారులు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com