ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శృంగారంలో ఉండగా జంటను చంపిన తాంత్రికుడు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 23, 2022, 10:46 AM

రాజస్థాన్‌లోని ఉదయపూర్ కేలబావాడి అటవీప్రాంతంలో జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. రాహుల్ మీనా, సోను కున్వర్ మధ్య ఎఫైర్ కొనసాగుతోంది. ఈ విషయాన్ని రాహుల్ భార్యకు తాంత్రికుడు భలేష్ తెలిపాడు. దీంతో తాంత్రికుడి పరువు తీస్తానని రాహుల్ బెదిరించాడు. దీంతో భలేష్ కుట్ర పన్ని రాహుల్, సోనులను నవంబర్ 18న అటవీ ప్రాంతానికి పిలిపించాడు. తన ముందే శృంగారం చేసుకోవాలని సూచించాడు. వారిద్దరూ అభ్యంతరకర స్థితిలో ఉండగా వారిని భలేష్ చంపేశాడు. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com