ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వికలాంగులు సహకరించాలి - ఎంపిడిఓ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 12:14 PM

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వికలాంగుల పింఛన్ వేరిఫికేషన్ కార్యక్రమం పంచాయతీ కార్యదర్శులు చెపడుతున్నట్లు ఎర్రగొండపాలెం ఎంపిడిఓ సుబ్బరాయుడు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో మొత్తం 2 వేల వరకు వికలాంగుల పింఛన్లు ఉన్నాయన్నారు. దొంగ సర్టిఫికేట్ పెట్టి కొంత మంది పింఛన్ పొందుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ వేరిఫికేషన్ జరుగుతుందన్నారు. కావున వికలాంగులు సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com